Friday, October 24, 2014

సి. పి. యం పార్టీ అద్వర్యంలో సెమినార్

సి. పి. యం పార్టీ అద్వర్యంలో సెమినార్'' స్విస్  బ్యాంకు -నల్లధనం- భారతదేశం" అనే అంశం పై ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో సాయంత్రం 5.30 గం, లకు ప్రారంభం అవుతుంది. దీనికి వక్తలుగా డా,K. నాగేశ్వర్ MLC, D.పాపారావు journalist గార్లు  హాజరవుతున్నారు. ఈ సెమినార్ కి   పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుతున్నాము. యం. శ్రీనివాస్ secretary,CPM Greater Hyderabad Central city committee. 

No comments:

Post a Comment