సి. పి. యం పార్టీ అద్వర్యంలో సెమినార్'' స్విస్ బ్యాంకు -నల్లధనం- భారతదేశం" అనే అంశం పై ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో సాయంత్రం 5.30 గం, లకు ప్రారంభం అవుతుంది. దీనికి వక్తలుగా డా,K. నాగేశ్వర్ MLC, D.పాపారావు journalist గార్లు హాజరవుతున్నారు. ఈ సెమినార్ కి పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుతున్నాము. యం. శ్రీనివాస్ secretary,CPM Greater Hyderabad Central city committee.
No comments:
Post a Comment