Monday, December 1, 2014
Saturday, November 22, 2014
Tuesday, November 18, 2014
Monday, November 17, 2014
Friday, November 14, 2014
Saturday, November 1, 2014
Friday, October 31, 2014
Saturday, October 25, 2014
Friday, October 24, 2014
సి. పి. యం పార్టీ అద్వర్యంలో సెమినార్
సి. పి. యం పార్టీ అద్వర్యంలో సెమినార్'' స్విస్ బ్యాంకు -నల్లధనం- భారతదేశం" అనే అంశం పై ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో సాయంత్రం 5.30 గం, లకు ప్రారంభం అవుతుంది. దీనికి వక్తలుగా డా,K. నాగేశ్వర్ MLC, D.పాపారావు journalist గార్లు హాజరవుతున్నారు. ఈ సెమినార్ కి పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుతున్నాము. యం. శ్రీనివాస్ secretary,CPM Greater Hyderabad Central city committee.
Friday, September 19, 2014
Friday, September 5, 2014
మత ఘర్షణలు, విద్యా కాషాయీకరణ... ఇదే మోడీ ప్రభుత్వ తక్షణ కర్తవ్యం...
మత ఘర్షణలు, విద్యా కాషాయీకరణ... ఇదే మోడీ ప్రభుత్వ తక్షణ కర్తవ్యం...
నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో మతఘర్షణలు పెచ్చరిల్లుతున్నాయి. ఇప్పటివరకు గుజరాత్, కర్ణాటక, హర్యానా, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల్లో మత ఘర్షణలు జరిగాయి. ఉత్తర ప్రదేశ్ లో అన్నిటికన్నా ఎక్కువగా ఈ ఘర్షణలు చెలరేగాయి. ఇటువంటి ఘటనలను ఉపయోగించుకుని రాజకీయంగా లబ్ది పొందాలని బిజెపి ఆరెస్సెస్ లు చూస్తున్నాయి. మోరాదాబాద్ లో మహిళపై దాడులకు కూడా మత పరమైన రంగు పులిమి ఉద్రేకాలు రెచ్చగొడుతున్నారు. బిజెపి విజయగర్వంతో వ్యవహరిస్తోంది. మైనార్టీలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఉధృతంగా మతతత్వ ప్రచారం చేసింది.విశ్వహిందూ పరిషత్ తదితర సంస్థలు తమ కార్యకలాపాలను ఉధృతం చేస్తున్నాయి. శాస్త్రీయ విద్యను అందించాల్సింది పోయి, విద్యా కాషాయికరణ కోసం కసరత్తులు చేస్తున్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠ్య పుస్తకాలను తిరగరాసేందుకు పూనుకున్నారు. విద్యా వ్యవస్థలో మతతత్వం జొప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దేశంలో మతతత్వ శక్తుల ప్రభావాన్ని, కార్యక్రమాలను తిప్పికొట్టేందుకు రాజకీయ సైద్ధాంతిక కృషి ఇంకా పెరగాలి. మతతత్వం, విద్యా కాషాయీకరణను వ్యతిరేకిస్తూ అన్ని లౌకిక ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని సీపీఎం నిరంతరం పోరాడుతుంది.
Tuesday, April 29, 2014
Monday, April 28, 2014
Sunday, April 27, 2014
Saturday, April 26, 2014
Subscribe to:
Posts (Atom)